Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Main News స్వేదపత్రం….

స్వేదపత్రం….

by Prakash
sweda patram

కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ పాలనపై కాంగ్రెస్‌ ప్రభుత్వం బురదజల్లేందుకు ప్రయత్నించిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ తొమ్మిదిన్నరేల్ల పాలనపై ఆయన ‘స్వేదపత్రం’ పేరుతో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఉద్దేశపూర్వకంగా బీఆర్‌ఎస్‌ పార్టీని, గత పది సంవత్సరాల కేసీఆర్‌ నాయకత్వంలో పరిపాలనను బద్నాం చేసే విధంగా ప్రజల్లో అపోహలు, అనుమానాలు సృష్టించే విధంగా, బురద చల్లే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. శాసనసభలో మా పార్టీ నాయకులు జగదీశ్వర్‌రెడ్డి, హరీశ్‌రావు, పార్టీ తరఫున నేను గాని ప్రభుత్వం మా మీద చేసే ఆరోపణలు, కొన్ని విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పాను కాబట్టే మాకు సావధానంగా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గొంతునొక్కింది’ అంటూ ఆరోపించారు.

Advertisements

You may also like

Our Visitor

026787
Total views : 151084

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.