Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home Andhra Pradesh ప్రభుత్వమా… విడిచిపెట్టు నీ మొండి వైఖరి

ప్రభుత్వమా… విడిచిపెట్టు నీ మొండి వైఖరి

by Prakash
Cooking program at Municipal Office

రాష్ట్ర ముఖ్యమంత్రి పాదయాత్రలో చేసిన వాగ్దానాల ప్రకారం మున్సిపల్ కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, జీతాలు పెంచాలని, గత 13 రోజులుగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న మొండి వైఖరి విడనాడాలని సిపిఐ నాయకులు అందే నాసరయ్య అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం వంట వార్పు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, జీతం 26 వేల రూపాయలకు పెంచాలని, మున్సిపల్ కార్మికులకు అపస్తృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని గత 13 రోజులుగా చేస్తున్న ప్రభుత్వం మొండి వైఖరి వీడనాడాలని తెలుపుతూ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నందు వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి ఎస్కే కాసిం, ఏఐటీయూసీ నాయకులు, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

027178
Total views : 151673

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.