Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home Andhra PradeshChittoor కుప్పంలో గెలిచేది వైసీపీనే..

కుప్పంలో గెలిచేది వైసీపీనే..

by Rama
MLC Bharath

కుప్పం (Kuppam) నియోజకవర్గంలో గత 35 సంవత్సరాల లో చేయని అభివృద్ధి మరో ఐదు సంవత్సరాల లో చేస్తాను అంటే కుప్పం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రాబోవు రోజుల్లో కుప్పం నుంచి వైసీపీనే గెలుస్తుందని ఎమ్మెల్సీ భరత్ (MLC Bharath) ధీమా వ్యక్తం చేశారు. కుప్పం నుంచి మొదట నిలబడేటప్పుడు ప్రచారానికి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు మరలా ఇంటింటి ప్రచారానికి రావడంతోనే ఆయనకు ఓటమి అర్ధమైందని, కాబట్టి ఆయన ఇంటింటి ప్రచారానికి వచ్చి తనకు ఓట్లు వేయాలని అడుగుతున్నారని,కాని వైసీపీ మాత్రం ఈ ఐదు సంవత్సరాలలో ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను పరిష్కరించింది వైసీపీ ప్రభుత్వం మాత్రమే అని కాబట్టి కచ్చితంగా ఈసారి కుప్పంలో వైసిపి జెండా ఎగరవేస్తామంటున్నారు ఎమ్మెల్సీ భరత్. కుప్పంలో మొదటగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రణాళికలు రూపొందించి కచ్చితంగా గెలిచిన వెంటనే ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటున్నారు.

ఇది చదవండి: విశాఖలో భారీగా ఈ-సిగరెట్లు సీజ్…


రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.
రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ముఖ్యంగా బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి …
పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.
2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం …
ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.
ఏపీ హైకోర్టు మాజీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడైన ఐపీఎస్ అధికారి …

Follow Us on: Google News


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

027167
Total views : 151656

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.